నార్సింగిలో రెచ్చిపోయిన రియల్ మాఫియా

ABN , First Publish Date - 2022-05-12T23:18:50+05:30 IST

నార్సింగిలో రెచ్చిపోయిన రియల్ మాఫియా

నార్సింగిలో రెచ్చిపోయిన రియల్ మాఫియా

హైదరాబాద్: నగరంలోని నార్సింగిలో రియల్ మాఫియా రెచ్చిపోయింది. దేవాదాయశాఖ భూములను కబ్జా చేసే ప్రయత్నానికి పాల్పడ్డారు. సర్వే నెం.126లో మొత్తం 6 ఎకరాల దేవాదాయశాఖ భూమి ఉంది. దేవాదాయశాఖ అధికారులు అగ్రిమెంట్ చేశారని రాత్రికి రాత్రి రియల్ మాఫియా చదును చేసింది. రాధా రియల్టీ అధినేత రవీంద్రనాథ్‌రెడ్డి కబ్జాకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారు. 

Read more