టీచర్ పోస్టులను భర్తీ చేయాలి : ఆర్.కృష్ణయ్య
ABN , First Publish Date - 2020-09-25T07:31:21+05:30 IST
కోరి సాధించుకు న్న తెలంగాణలో కాంట్రాక్టర్లకు పని కొచ్చే పనులే తప్ప ప్రజలకు అవస రమైన పనులు చేయడంలో ప్రభు
ఖైరతాబాద్ సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): కోరి సాధించుకు న్న తెలంగాణలో కాంట్రాక్టర్లకు పని కొచ్చే పనులే తప్ప ప్రజలకు అవస రమైన పనులు చేయడంలో ప్రభు త్వం విఫలమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. గురువారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యం లో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, టెట్ను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాల యం వద్ద ధర్నా నిర్వహించారు. జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు హాజరై నిరుద్యోగులకు మద్దతు తెలిపిన కృష్ణయ్య మాట్లాడారు.