AP : అనారోగ్యంతో టీడీపీ సీనియర్‌ నేత కన్నుమూత

ABN , First Publish Date - 2021-08-10T18:19:25+05:30 IST

AP : అనారోగ్యంతో టీడీపీ సీనియర్‌ నేత కన్నుమూత

AP : అనారోగ్యంతో టీడీపీ సీనియర్‌ నేత కన్నుమూత

చిత్తూరు జిల్లా/శాంతిపురం : శాంతిపురం మండలం కోనేరుకుప్పానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత కృష్ణప్ప సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన ప్రస్తుతం టీడీపీ పంచాయతీ కమిటీ అధ్యక్షుడిగా కొన సాగుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థిగా టీలో ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.



Updated Date - 2021-08-10T18:19:25+05:30 IST