Nandyala శోభా హోటల్‌లో టీడీపీ Round Table సమావేశం

ABN , First Publish Date - 2022-06-25T18:28:22+05:30 IST

నంద్యాల శోభా హోటల్‌లో తెలుగుదేశం పార్టీ(TDP) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్(Round Table) సమావేశం జరుగుతోంది.

Nandyala శోభా హోటల్‌లో టీడీపీ Round Table సమావేశం

Nandyala : నంద్యాల శోభా హోటల్‌లో తెలుగుదేశం పార్టీ(TDP) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్(Round Table) సమావేశం జరుగుతోంది. దుల్హన్ పథకం(Dulhan Scheme)పై వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేయడంతో పాటు ముస్లిం(Muslim) సమాజానికి సీఎం జగన్ రెడ్డి చేసిన మోసపూరిత విధానాలను ఖండిస్తూ ముస్లిం, ప్రజా సంఘాలతో సమావేశమైంది. ఈ సమావేశంలో నంద్యాల పార్లమెంటు కార్యదర్శి ఎన్ ఎమ్ డి.ఫిరోజ్, టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-25T18:28:22+05:30 IST