విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ధర్నా

ABN , First Publish Date - 2022-04-04T18:09:25+05:30 IST

విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పలమనేరులో టీడీపీ ధర్నాకు దిగింది. మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి అధ్వర్యంలో..

విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ ధర్నా

చిత్తూరు : విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పలమనేరులో టీడీపీ ధర్నాకు దిగింది. మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి అధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. పేద ప్రజలు రాష్ట్రంలోబతికే పరిస్థితి లేదని సీఎంపై మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంటు, ఐరన్, ఇసుక, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు కారణంగా వైసీపీ పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని అమర్నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-04-04T18:09:25+05:30 IST