నేడు పల్నాడు జిల్లాలో లోకేష్ పర్యటన

ABN , First Publish Date - 2022-06-23T13:57:02+05:30 IST

నేడు పల్నాడు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని

నేడు పల్నాడు జిల్లాలో లోకేష్ పర్యటన

పల్నాడు: నేడు పల్నాడు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని బొల్లాపల్లి మండలం రావులాపురంలో నారా లోకేష్ పరామర్శించనున్నారు. రావులాపురంలో జల్లయ్య కుటుంబానికి పరామర్శించి..బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. లోకేష్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. పల్నాడు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీచేశారు.

Updated Date - 2022-06-23T13:57:02+05:30 IST