రాజ్భవన్లో గవర్నర్తో టీడీపీ నేతల సమావేశం
ABN , First Publish Date - 2021-09-18T22:03:01+05:30 IST
రాజ్భవన్లో గవర్నర్తో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. చంద్రబాబు ఇంటి దగ్గర జరిగిన ఘటనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
అమరావతి: రాజ్భవన్లో గవర్నర్తో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. చంద్రబాబు ఇంటి దగ్గర జరిగిన ఘటనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ దృశ్యాలను టీడీపీ బృందం గవర్నర్కు అందించింది. వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, అశోక్బాబు బృందం గవర్నర్ ను కలిశారు. అయితే చంద్రబాబు నివాసం దగ్గర వైసీపీ సృష్టించిన గొడవను అంత తేలిగ్గా వదలబోమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.