టీడీపీ ఎంపీలతో అమరావతి జేఏసీ మహిళా నేతల భేటీ
ABN , First Publish Date - 2020-09-21T18:44:06+05:30 IST
రాజధాని ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ఎంపీలతో అమరావతి జేఏసీ మహిళా నేతలు సోమవారం భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ఎంపీలతో అమరావతి జేఏసీ మహిళా నేతలు సోమవారం భేటీ అయ్యారు. జాతీయ నేతల దృష్టికి అమరావతి సమస్యని తీసుకెళ్లే అంశంపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.