టీడీపీ ఎంపీలతో అమరావతి జేఏసీ మహిళా నేతల భేటీ

ABN , First Publish Date - 2020-09-21T18:44:06+05:30 IST

రాజధాని ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ఎంపీలతో అమరావతి జేఏసీ మహిళా నేతలు సోమవారం భేటీ అయ్యారు.

టీడీపీ ఎంపీలతో అమరావతి జేఏసీ మహిళా నేతల భేటీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ఎంపీలతో అమరావతి జేఏసీ మహిళా నేతలు సోమవారం భేటీ అయ్యారు. జాతీయ నేతల దృష్టికి అమరావతి సమస్యని తీసుకెళ్లే అంశంపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-09-21T18:44:06+05:30 IST