కాలేజీలపై ప్రభుత్వ వైఖరేంటి?: ఎమ్మెల్సీ అశోక్‌

ABN , First Publish Date - 2021-12-09T22:10:27+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ

కాలేజీలపై ప్రభుత్వ వైఖరేంటి?: ఎమ్మెల్సీ అశోక్‌

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. డీఈడీ కోర్సు, కాలేజీలపై ప్రభుత్వ వైఖరేంటని ఆయన ప్రశ్నించారు. సీఎం నిర్ణయమేంటో తక్షణమే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలియక 27వేల మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-12-09T22:10:27+05:30 IST