టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

ABN , First Publish Date - 2020-08-03T13:02:00+05:30 IST

రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటుచేసే విషయంలో ప్రజల ఆమోదమో..?

టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

వినుకొండ(గుంటూరు): రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటుచేసే విషయంలో ప్రజల ఆమోదమో..? వ్యతిరేకమో..? తెలియాలంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న 23మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, తిరిగి ఎన్నికల్లో తేల్చుకోవాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు టీడీపీకి సవాల్ విసిరారు. స్థానిక వెల్లటూరు రోడ్డులోని ఫైర్ స్టేషన్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి, సీఎం జగన్‌మోహన్ రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.

Updated Date - 2020-08-03T13:02:00+05:30 IST