టీడీపీ నాయకుడు రమణారెడ్డి మృతి

ABN , First Publish Date - 2021-05-17T05:19:16+05:30 IST

మండలంలోని రాయచోటి గ్రామ టీడీపీ నాయకుడు, సహకార సంఘం మాజీ డైరెక్టర్‌ రాయచోటి రమణారెడ్డి అదివారం గుండుపోటు తో మృతి చెందారు.

టీడీపీ నాయకుడు రమణారెడ్డి మృతి

నందవరం, మే 16: మండలంలోని రాయచోటి గ్రామ టీడీపీ నాయకుడు, సహకార సంఘం మాజీ డైరెక్టర్‌ రాయచోటి  రమణారెడ్డి అదివారం గుండుపోటు తో మృతి చెందారు. టీడీపీకీ ఆయన చేసిన సేవలు గురించి కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కొనియాడారు. రమణారెడ్డి కుటుంబానికి మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ దేశాయి మాధవరావు, టీడీపీ మండల కన్వీనర్‌ డీవీ రాముడు, మాచాపురం మాజీ సర్పంచ్‌ కాశీంవలీ, రైస్‌మిల్‌ నారాయణరెడ్డి, గడ్డం నారాయణరెడ్డి, సోమలగూడురు వెంకట్రామిరెడ్డి తదితరులు నివాళి ప్రకటించారు. 

Updated Date - 2021-05-17T05:19:16+05:30 IST