నేడు గవర్నర్ను కలువనున్న టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2021-09-18T16:55:22+05:30 IST
రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు టీడీపీ నేతలు కలువనున్నారు.
అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు టీడీపీ నేతలు కలువనున్నారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనపై సాక్షాధారాలతో గవర్నర్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. కలవనున్న వర్ల రామయ్య, గద్దెరామ్మోహన్, ఆలపాటి రాజా, అశోక్ బాబులు గవర్నర్ను కలువనున్నారు.