సుబ్బయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2021-01-15T17:59:13+05:30 IST

మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య భౌతికకాయానికి టీడీపీ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

సుబ్బయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన టీడీపీ నేతలు

చిత్తూరు: మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య  భౌతికకాయానికి టీడీపీ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు నూతనకాల్వ  అమరనాథ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, పలువురు టీడీపీ నాయకులు...సుబ్బయ్య భౌతికకాయాన్ని సందర్శించి వారి కుటుంబీకులను పరామర్శించారు.

Updated Date - 2021-01-15T17:59:13+05:30 IST