AP: పట్టాభి ఇంటి వద్ద పోలీస్ పహారా

ABN , First Publish Date - 2021-10-20T16:30:16+05:30 IST

టీడీపీ నేత పట్టాభి ఇంటి వద్ద పోలీస్ పహారా నిర్వహించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

AP: పట్టాభి ఇంటి వద్ద పోలీస్ పహారా

అమరావతి: టీడీపీ నేత పట్టాభి ఇంటి వద్ద పోలీస్ పహారా నిర్వహించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక  నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు పట్టాభి అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రోజు లేదా రేపు అరెస్టు చేసే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసే ఆలోచనలో పోలీస్ ఉన్నత అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏ సెక్షన్స్ పెట్టాలి అనే అంశంపై న్యాయనిపుణులుతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. 

Updated Date - 2021-10-20T16:30:16+05:30 IST