Lokesh: ఆ విషాదం నుంచి తానా బోర్డు డైరెక్ట్ నాగేంద్ర త్వరగా కోలుకోవాలి

ABN , First Publish Date - 2022-09-28T17:52:30+05:30 IST

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్, ప్రముఖ వైద్యులు నాగేంద్ర శ్రీనివాస్ సతీమణి వాణి, పిల్లలు మేఘన, నిఖిల మృతి చెందడం తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని

Lokesh: ఆ విషాదం నుంచి తానా బోర్డు డైరెక్ట్ నాగేంద్ర త్వరగా కోలుకోవాలి

అమరావతి: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్, ప్రముఖ వైద్యులు నాగేంద్ర శ్రీనివాస్ సతీమణి వాణి, పిల్లలు మేఘన, నిఖిల మృతి చెందడం తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) అన్నారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునే మనో ధైర్యాన్ని నాగేంద్ర శ్రీనివాస్‌కు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని లోకేష్ (TDP Leader) అన్నారు. 

Updated Date - 2022-09-28T17:52:30+05:30 IST