ధూళిపాళ్లపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-04-13T15:32:51+05:30 IST

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు అయ్యింది.

ధూళిపాళ్లపై కేసు నమోదు

గుంటూరు: పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు అయ్యింది. దూళిపాళ్లతో పాటు మరో 92 మందిపై పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు. పెదకాకాని శివాలయంలో మాంసాహారం వంటకాలపై టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈఓ కార్యాలయం వద్ద దూళిపాళ్ల బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనపై  దేవదాయ శాఖ సిబ్బంది ఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు.  

Updated Date - 2022-04-13T15:32:51+05:30 IST