ధూళిపాళ్ల ఆధ్వర్యంలో చలో పెదకాకాని శివాలయం

ABN , First Publish Date - 2022-04-11T16:42:59+05:30 IST

టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో చలో పెదకాకాని శివాలయానికి పిలుపునిచ్చారు.

ధూళిపాళ్ల ఆధ్వర్యంలో చలో పెదకాకాని శివాలయం

గుంటూరు: టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో చలో పెదకాకాని శివాలయానికి పిలుపునిచ్చారు. శివాలయంలో మాంసాహారం వంటకాలపై ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో శివాలయం ప్రతిష్ఠను మంట కలిపారన్నారు. బినామీ పేరుతో క్యాంటిన్ నడిపే వైసీపీ నేతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతరాహిత్యంగా ఉన్న ఈవోను సస్పెండ్ చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. 

Updated Date - 2022-04-11T16:42:59+05:30 IST