ప్రభుత్వానికి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2022-02-10T22:30:28+05:30 IST

టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.67వేల కోట్ల ఇరిగేషన్ పనులు జరిగాయని

ప్రభుత్వానికి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?: దేవినేని ఉమా

విజయవాడ: టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.67వేల కోట్ల ఇరిగేషన్ పనులు జరిగాయని మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో ఎన్ని పనులు చేశారో ప్రభుత్వానికి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు. మంత్రి సొంత జిల్లాలో సోమశిల డ్యాంకి మరమ్మతులు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు పూర్తిచేయలేదని ఆయన అన్నారు. 


Updated Date - 2022-02-10T22:30:28+05:30 IST