చిత్తూరులో రెండో రోజు చంద్రబాబు పర్యటన
ABN , First Publish Date - 2021-02-26T14:51:13+05:30 IST
జిల్లాలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగనుంది.
చిత్తూరు: జిల్లాలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు బస చేసిన కుప్పం ఆర్అండ్బి అతిథి గృహం వద్దకు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ప్రజల నుంచి అర్జీలను చంద్రబాబు స్వీకరించనున్నారు.