Chandrababu naidu: నేడు నియోజకవర్గాల ఇన్‌‌చార్జ్‌లతో చంద్రబాబు భేటీ

ABN , First Publish Date - 2022-08-17T16:55:39+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) నియోజకవర్గాలపై దృష్టి సారించారు.

Chandrababu naidu: నేడు నియోజకవర్గాల ఇన్‌‌చార్జ్‌లతో చంద్రబాబు భేటీ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈరోజు కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జ్‌లతో టీడీపీ అధినేత (TDP Chief) భేటీ కానున్నారు. అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనుతలపాడు, గుంటూరు ఈస్ట్, పార్టీ ఇన్చార్జులతో బాబు భేటీ అవనున్నారు. నేతలతో వన్ టూ వన్ మాట్లాడనున్నారు. నియోజకవర్గాలలో స్థానిక పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలపై నేతలతో చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు. 

Updated Date - 2022-08-17T16:55:39+05:30 IST