టీడీపీ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు
ABN , First Publish Date - 2020-09-24T20:22:46+05:30 IST
తిరుపతి: టీడీపీ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
తిరుపతి: టీడీపీ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయానికి వెళ్ళి సంప్రదాయాన్ని అపవిత్రం చేశారని టీడీపీ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు నిర్వహించారు. తిరుపతి కొత్తవీధి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు టీడీపీ నేతల నిరసన పూజలు చేశారు.