జూమ్ నాయుడు, జూమ్ పార్టీగా టీడీపీ మారింది: రోజా
ABN , First Publish Date - 2020-05-30T00:43:16+05:30 IST
విశాఖలో గ్యాస్ ప్రమాదం జరిగినా రాని టీడీపీ అధినేత చంద్రబాబు.. లాక్డౌన్ను బ్రేక్ చేసి మరీ మహానాడు జరుపుకున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మహానాడులో పార్టీ బాధ్యతలు యువకులకు
చిత్తూరు: విశాఖలో గ్యాస్ ప్రమాదం జరిగినా రాని టీడీపీ అధినేత చంద్రబాబు.. లాక్డౌన్ను బ్రేక్ చేసి మరీ మహానాడు జరుపుకున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మహానాడులో పార్టీ బాధ్యతలు యువకులకు ఇవ్వాలని సూచించారు. జూమ్ నాయుడు, జూమ్ పార్టీగా టీడీపీ మారిందని విమర్శించారు. మహానాడులో టీడీపీ నేత లోకేష్ తలతిక్కగా మాట్లాడుతున్నాడని, అవినీతి డబ్బులతో ఒళ్లు పెంచుకున్న లోకేష్.. లిక్కర్ డబ్బులు రాకపోయేసరికి 20 కిలోలు తగ్గాడని రోజా ధ్వజమెత్తారు.