కల్తీసారా మృతుల కుటుంబాలకు టీడీపీ ఆర్థికసాయం
ABN , First Publish Date - 2022-03-22T00:20:11+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన జంగారెడ్డిగూడెం
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంగారెడ్డిగూడెం కల్తీసారా మృతుల కుటుంబాలకు టీడీపీ ఆర్థికసాయం అందజేసింది. 27 బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయాన్ని పార్టీ నేతలు అందజేశారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 27 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.