రాజమండ్రి: రాజోలులో టీడీపీ ఆందోళన

ABN , First Publish Date - 2020-07-06T21:35:17+05:30 IST

రాజోలు మండలం, పాలగుమ్మిలో టీడీపీ ఆందోళనకు దిగింది.

రాజమండ్రి: రాజోలులో టీడీపీ ఆందోళన

రాజమండ్రి: రాజోలు మండలం, పాలగుమ్మిలో టీడీపీ ఆందోళనకు దిగింది. రాజోలు నియోజక వర్గ వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వహయాంలో  మంజూరు చేసిన ఐదు వేల ఇళ్ళు అసంపూర్తిగా ఉన్నాయంటూ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. వెంటనే హౌసింగ్ నిర్మాణాలు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-06T21:35:17+05:30 IST