యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-07-01T04:04:44+05:30 IST
గొల్లబాయి చెరువు మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జడ్పీ వైస్చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. గురువారం గొల్లబాయి చెరువును నీటిపారుదల శాఖాధికారులతో కలసి పరిశీలించారు.
బెజ్జూరు, జూన్ 30: గొల్లబాయి చెరువు మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జడ్పీ వైస్చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. గురువారం గొల్లబాయి చెరువును నీటిపారుదల శాఖాధికారులతో కలసి పరిశీలించారు. రైతులకు ఈ సీజన్లో నష్టం తలెత్తకుండా ఉండేందుకు మరమ్మతు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.