ప్రసూతి మరణాలు తగ్గించడానికి టాస్క్ఫోర్స్
ABN , First Publish Date - 2020-06-07T08:34:35+05:30 IST
ప్రసూతి మరణాలు తగ్గించడానికి టాస్క్ఫోర్స్
న్యూఢిల్లీ, జూన్ 6: ప్రసూతి మరణాలు తగ్గించడం, మాతృత్వ వయసు, పోషకాహార మెరుగుదల వంటి అంశాలపై సూచనలకు టాస్క్ఫోర్స్ను కేం ద్రం నియమించింది. దీనిలో జయజైట్లీ అధ్యక్షతన 10మంది సభ్యులున్నారు.