ఎన్నికల ప్రచారంలో Kerala కామ్రేడ్లు
ABN , First Publish Date - 2022-02-17T16:21:41+05:30 IST
కన్నియాకుమారి జిల్లా కుళిత్తురై మున్సిపాలిటీలో సీపీఎం ఒంటరిగా పోటీచేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కుళిత్తురై జంక్షన్, వేట్టువేంది తదితర ప్రాంతాల్లో తిరువనంతపు రం సీపీఎం మేయర్ అరియా రాజేంద్రన్ ప్రచారం చేపట్టారు. ఈ
పెరంబూర్(చెన్నై): కన్నియాకుమారి జిల్లా కుళిత్తురై మున్సిపాలిటీలో సీపీఎం ఒంటరిగా పోటీచేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కుళిత్తురై జంక్షన్, వేట్టువేంది తదితర ప్రాంతాల్లో తిరువనంతపు రం సీపీఎం మేయర్ అరియా రాజేంద్రన్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులు అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ... ‘హిజాబ్’ అనేది వారి వ్యక్తిగత స్వాతంత్య్రం అని, దానిని ఎవరూ అడ్డుకోరాదనే తమ పార్టీ అభిప్రాయమన్నారు. మరో ప్రశ్నకు బదులిస్తూ... కేరళలో కాంగ్రెస్ తమ ప్రత్యర్థి అని, తమిళనాడులో అలాంటి రాజకీయాలు లేవన్నారు.