‘చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలి’
ABN , First Publish Date - 2020-09-19T09:36:22+05:30 IST
కరోనా నేపథ్యంలో చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని చైల్డ్లైన్ అధికారి శ్రావణ్కుమార్ అన్నారు
ఘట్కేసర్ రూరల్: కరోనా నేపథ్యంలో చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని చైల్డ్లైన్ అధికారి శ్రావణ్కుమార్ అన్నారు. మండలంలోని కొర్రెముల అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు ఏదైనా ఆపదవస్తే 1098టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, చైల్డ్లైన్ అధికారి యాకన్న, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.