సబ్సిడీ విత్తన కాయలు సద్వినియోగం చేసుకోండి
ABN , First Publish Date - 2021-05-14T06:19:23+05:30 IST
ప్రభు త్వం సబ్సిడీ ధరతో అందిస్తున్న విత్త న వేరుశనగ కాయలను చిన్న, సన్న కారు రైతులు సద్వినియోగం చేసుకో వాలని ఏఓ శ్రీలత అన్నారు
చిలమత్తూరు, మే 13: ప్రభు త్వం సబ్సిడీ ధరతో అందిస్తున్న విత్త న వేరుశనగ కాయలను చిన్న, సన్న కారు రైతులు సద్వినియోగం చేసుకో వాలని ఏఓ శ్రీలత అన్నారు. గురు వారం ఆమె శెట్టిపల్లి ఆర్బీకేని తని ఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన విత్తన కా యలను సేకరించామని, వాటినే రైతులకు సబ్సిడీపై అందిస్తున్నామ న్నారు. గురువారం 101 మంది రైతు లు 83.8 క్వింటాళ్లకు రిజిస్ర్టేషన్ చేసుకున్నట్లు తెలిపారు. శెట్టిపల్లి ఆర్బీకేలో 111 క్వింటాళ్ల నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రిజిస్ర్టేషన్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందన్నారు.