హైదరాబాద్‌లో సైకెస్‌ నాలుగో కేంద్రం

ABN , First Publish Date - 2021-03-09T07:09:47+05:30 IST

గ్లోబల్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీ సైకెస్‌ హైదరాబాద్‌లో నాలుగో కేంద్రా న్ని ప్రారంభించింది. దేశంలో కంపెనీకి ఇది ఆరో కేంద్రం అవుతుందని సైకెస్‌ ఇండియా కంట్రీ అధిపతి దిషంత్‌ భోజ్వానీ తెలిపారు

హైదరాబాద్‌లో సైకెస్‌ నాలుగో కేంద్రం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్లోబల్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీ సైకెస్‌ హైదరాబాద్‌లో నాలుగో కేంద్రా న్ని ప్రారంభించింది. దేశంలో కంపెనీకి ఇది ఆరో కేంద్రం అవుతుందని సైకెస్‌ ఇండియా కంట్రీ అధిపతి దిషంత్‌ భోజ్వానీ తెలిపారు. కొత్త కేంద్రంలో వచ్చే ఏడాది కాలంలో 500 మందిని నియమించే వీలుందని.. దీంతో భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్య 2,000 మందికి చేరుతుందన్నారు. 

Updated Date - 2021-03-09T07:09:47+05:30 IST