సయ్యద్ మోదీ టోర్నీ: సెమీస్‌లో రష్యా క్రీడాకారిణిపై సింధు గెలుపు

ABN , First Publish Date - 2022-01-23T14:31:17+05:30 IST

సయ్యద్ మోదీ టోర్నీ: సెమీస్‌లో రష్యా క్రీడాకారిణిపై సింధు గెలుపు

సయ్యద్ మోదీ టోర్నీ: సెమీస్‌లో రష్యా క్రీడాకారిణిపై సింధు గెలుపు

లఖ్‌నవూ: సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో రష్యా క్రీడాకారిణి ఎవ్‌గెనియా కొసెత్సకయాపై సింధు విజయం సాధించింది. ఎవ్‌గెనియాపై తొలి గేమ్‌ను 21-11 తేడాతో సింధు గెలిచింది. తొలిగేమ్ తర్వాత పోరు నుంచి ఎవ్‌గెనియా కొసెత్సకయా వైదొలిగింది. నేడు ఫైనల్‌లో భారత్‌కు చెందిన మాళవికతో సింధు తలపడనుంది.

Updated Date - 2022-01-23T14:31:17+05:30 IST