స్వచ్ఛభారత్‌ డ్రాయింగ్‌ పోటీల విజేతలు వీరే

ABN , First Publish Date - 2020-10-02T08:40:53+05:30 IST

స్వచ్ఛభారత్‌ పక్షోత్సవాల్లో భాగంగా గైట్‌ ఫార్మసీ కళాశాలలోని ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆన్‌లైన్‌లో నిర్వహించిన ..

స్వచ్ఛభారత్‌ డ్రాయింగ్‌ పోటీల విజేతలు వీరే

రాజానగరం, అక్టోబరు 1: స్వచ్ఛభారత్‌ పక్షోత్సవాల్లో భాగంగా గైట్‌ ఫార్మసీ కళాశాలలోని ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆన్‌లైన్‌లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతల వివరా లను న్యాయనిర్ణేత ఈపీఎస్‌ భాగ్యలక్ష్మి గురువారం వెల్లడించారు. సుష్మశ్రీ ప్రథమ, డి.మౌనిక ద్వితీయ, జి.లక్ష్మీప్రసన్న తృతీయ స్థానాల్లో నిలిచారు. వారికి బహుమతులు అందజే సినట్టు ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ షేక్‌ మీరా తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లను ప్రిన్సిపాల్‌ ఎండీ ధనరాజ్‌ అభినందించారు.

Updated Date - 2020-10-02T08:40:53+05:30 IST