100 మందికి స్వాబ్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-06-29T10:21:49+05:30 IST

మండలంలో 100 మందికి ఆదివారం కరోనా స్వాబ్‌ పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్‌ చంద్రిక తెలిపారు.

100 మందికి స్వాబ్‌ పరీక్షలు

ముద్దనూరు జూన్‌28: మండలంలో 100 మందికి ఆదివారం కరోనా స్వాబ్‌ పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్‌ చంద్రిక తెలిపారు. ముద్దనూరులో 20 మందికి , శెట్టివారిపల్లెలో 55 మందికి, మంగపట్నంలో 15 మందికి, కొర్రపాడులో 10 మందికి స్వాబ్‌ పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్‌ తెలిపారు. ముద్దనూరు  మండలం పరిధిలోని దేనేపల్లె గ్రామంలో ఆదివారం ఒక కరోనా పాజిటివ్‌ కేసునమోదు కాగా అతనిని క్వారంటైన్‌ తరలించినట్లు డాక్టర్‌ తెలిపారు.

Updated Date - 2020-06-29T10:21:49+05:30 IST