వరంగల్‌లో యువతి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-05-07T18:52:27+05:30 IST

జిల్లాలో రమ్య అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిన్న సాయంత్రం నుంచి యువతి కనిపించకుండా పోయింది.

వరంగల్‌లో యువతి అనుమానాస్పద మృతి

వరంగల్: జిల్లాలో రమ్య అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిన్న సాయంత్రం నుంచి యువతి కనిపించకుండా పోయింది. కాగా ఈరోజు వడ్డే పల్లి చెరువులో రమ్య మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలు ఎన్‌ఐటీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Read more