ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-07-25T05:40:10+05:30 IST

దామరచర్ల మండలం వాడపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం రాధికపై దాడికి ప్రేరేపించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తూ డీఈవో బొల్లారం భిక్షపతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెన్షన్‌

నల్లగొండ క్రైం, జూలై 24: దామరచర్ల మండలం వాడపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం రాధికపై దాడికి ప్రేరేపించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తూ డీఈవో బొల్లారం భిక్షపతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం రాధికపై దాడి చేసేందుకు దుండగులను ప్రేరేపించిన ఉపాధ్యాయ దంపతులు శ్రీనివాస్‌రెడ్డి, రజినీలను సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-25T05:40:10+05:30 IST