‘ఇళ్ల స్థలాల’ తహసీల్దార్పై సస్పెన్షన్ వేటు
ABN , First Publish Date - 2020-07-14T08:33:30+05:30 IST
బ్యాంకు తాకట్టులో ఉన్న భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన వ్యవహారంలో
గుంటూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు తాకట్టులో ఉన్న భూమిని పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన వ్యవహారంలో గుంటూరు జిల్లా అమరావతి ఇన్చార్జి తహసీల్దార్ నిర్మలను సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు ఆదేశాలిచ్చారు.