సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. దావూద్‌ చంపించాడు

ABN , First Publish Date - 2020-07-15T07:46:26+05:30 IST

బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై భారత అత్యున్నత నిఘా సంస్థ ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌) మాజీ అధికారి ఎన్‌కే సూద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు...

సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. దావూద్‌ చంపించాడు

  • ‘రా’ మాజీ అధికారి సూద్‌ తీవ్ర ఆరోపణలు


న్యూఢిల్లీ, జూలై 14: బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై భారత అత్యున్నత నిఘా సంస్థ ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌) మాజీ అధికారి ఎన్‌కే సూద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ.. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ముఠానే హత్య చేసిందని ఆరోపించారు. దీని వెనుక దావూద్‌ ప్రమేయం కూడా ఉందన్నారు. 

Updated Date - 2020-07-15T07:46:26+05:30 IST