సూర్యాపేటలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల పరస్పర నినాదాలు

ABN , First Publish Date - 2021-11-16T17:06:24+05:30 IST

జిల్లాలోని చివ్వేంల ఐకేపీ సెంటర్ వద్ద నల్లజెండాలతో టీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు.

సూర్యాపేటలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల పరస్పర నినాదాలు

సూర్యాపేట: జిల్లాలోని చివ్వేంల ఐకేపీ సెంటర్ వద్ద నల్లజెండాలతో టీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. గోబ్యాక్ బండి సంజయ్ అంటూ టీఆర్ఎస్... కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ నాయకులు పరస్పర నినాదాలు చేసుకున్నారు. మరోవైపు ఆటోలో తరలిస్తున్న కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-11-16T17:06:24+05:30 IST