సుప్రీంకోర్టు కొలీజియాన్ని తప్పుపట్టేవరకు వైసీపీ వాళ్లు వెళ్లారు: బీజేపీ

ABN , First Publish Date - 2020-05-27T01:23:41+05:30 IST

సుప్రీంకోర్టు కొలీజియాన్ని తప్పుపట్టేవరకు వైసీపీ వాళ్లు వెళ్లారు: బీజేపీ

సుప్రీంకోర్టు కొలీజియాన్ని తప్పుపట్టేవరకు వైసీపీ వాళ్లు వెళ్లారు: బీజేపీ

హైదరాబాద్: వైసీపీ నేతలపై బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు కొలీజియాన్ని తప్పుపట్టేవరకు వైసీపీ వాళ్లు వెళ్లిపోయారని, ఇలాంటి వారిని ఉపేక్షించవద్దని శ్రీనివాసరాజు అన్నారు. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని, న్యాయవ్యవస్థపై కామెంట్లు చేయడం మంచిపద్ధతి కాదని శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చిందని, అలాగని సుప్రీంకోర్టును రద్దు చేస్తామనలేదని శ్రీనివాసరాజు గుర్తు చేశారు.


Updated Date - 2020-05-27T01:23:41+05:30 IST