అమరావతి రైతులకు సంఘీభావం
ABN , First Publish Date - 2021-12-06T02:45:20+05:30 IST
అమరావతి రైతుల పాదయాత్రకు కలువాయి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.
కలువాయి, డిసెంబరు 5 : అమరావతి రైతుల పాదయాత్రకు కలువాయి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. తిరుపతి పార్లమెంటు తెలుగుయువత ఉపాధ్యక్షుడు తిప్పిరెడ్డి సుధాకర్రెడ్డి, చవటపల్లి మాజీ సర్పంచు దనియాల చంద్రయ్య నాయుడు, ఆధ్వర్యంలో పలువురు ఆదివారం బాలాయపల్లి మండలంలో జరుగుతున్న పాదయాత్రలో పాల్గొన్నారు.