అమరావతి రైతులకు సంఘీభావం

ABN , First Publish Date - 2021-12-06T02:45:20+05:30 IST

అమరావతి రైతుల పాదయాత్రకు కలువాయి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.

అమరావతి రైతులకు సంఘీభావం
లక్ష్మినారాయణతో పాదయాత్రలో పాల్గొన్న టీడీపీ నాయకులు.

కలువాయి, డిసెంబరు 5 : అమరావతి రైతుల పాదయాత్రకు కలువాయి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. తిరుపతి పార్లమెంటు తెలుగుయువత ఉపాధ్యక్షుడు తిప్పిరెడ్డి సుధాకర్‌రెడ్డి, చవటపల్లి మాజీ సర్పంచు దనియాల చంద్రయ్య నాయుడు, ఆధ్వర్యంలో పలువురు ఆదివారం బాలాయపల్లి మండలంలో జరుగుతున్న పాదయాత్రలో పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-06T02:45:20+05:30 IST