సన్‌రైజర్స్‌ విరాళం రూ. 10 కోట్లు

ABN , First Publish Date - 2020-04-10T09:47:33+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరాటానికి ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందుకొచ్చింది...

సన్‌రైజర్స్‌ విరాళం రూ. 10 కోట్లు

హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరాటానికి ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందుకొచ్చింది. తవ వంతుగా సన్‌ టీవీ గ్రూప్‌ నుంచి రూ. 10 కోట్ల విరాళాన్ని అందజేస్తున్నట్టు ఫ్రాంచైజీ తన అధికారిక ట్విటర్‌లో తెలిపింది. అయితే, ఈ మొత్తాన్ని ఏ నిధికి ఇస్తున్న విషయాన్ని ఆ ఫ్రాంచైజీ వెల్లడించలేదు. 

Updated Date - 2020-04-10T09:47:33+05:30 IST