సుందిళ్ల బ్యారేజి దగ్గరకు మళ్లీ నిందితులను తీసుకెళ్లిన పోలీసులు
ABN , First Publish Date - 2021-03-01T16:57:25+05:30 IST
పెద్దపల్లి: సుందిళ్ల బ్యారేజి దగ్గరకు మళ్లీ వామన్రావు దంపతుల హత్య కేసు నిందితులను పోలీసులు తీసుకెళ్లారు.
పెద్దపల్లి: సుందిళ్ల బ్యారేజి దగ్గరకు మళ్లీ వామన్రావు దంపతుల హత్య కేసు నిందితులను పోలీసులు తీసుకెళ్లారు. సుందిళ్ల బ్యారేజ్లో ఆయుధాలను పడేశామని చెప్పడంతో పోలీసులు నిన్న మూడు గంటల పాటు వెతికించారు. అయినప్పటికీ ఆయుధాలు దొరకలేదు. కుంట శ్రీనివాస్, చిరంజీవిని పోలీసులు బ్యారేజ్ దగ్గర ప్రశ్నిస్తున్నారు. 54 నుంచి 58 గేట్ల మధ్య మరోసారి గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.