ఏపీలో మే 6 నుంచి వేసవి సెలవులు
ABN , First Publish Date - 2022-04-24T01:42:06+05:30 IST
రాష్ట్రంలో మే 6 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ
అమరావతి: రాష్ట్రంలో మే 6 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మే 4వ తేదీలోగా పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని కమిషనర్ పేర్కొన్నారు. జూన్ 4 నుంచి ఏపీలో స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయని పాఠశాల విద్యా కమిషనర్ తెలిపారు.