ఇకపై ప్రతి ఆదివారం సూళ్లూరుపేట లాక్డౌన్
ABN , First Publish Date - 2020-08-09T16:18:45+05:30 IST
సూళ్లూరుపేట పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో..
సూళ్లూరుపేట(నెల్లూరు): సూళ్లూరుపేట పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇకపై ప్రతి ఆదివారం లాక్డౌన్ విధించాలని అధికారులు నిర్ణయించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పాలు, మెడికల్ షాపులు తప్ప మిగిలిన అన్ని దుకాణాలు పూర్తిగా మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ నరేంద్రకుమార్ ప్రకటించారు. ఆ మేరకు పట్టణంలో శనివారం మైక్పెట్టి ప్రచారం చేశారు.