ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: ఎంపీ సుజనా

ABN , First Publish Date - 2021-10-20T19:44:14+05:30 IST

ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు మంచిదికాదన్నారు.

ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: ఎంపీ సుజనా

అమరావతి: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు మంచిదికాదన్నారు. ప్రశ్నించినవారిపై దాడులు ఫ్యాక్షనిస్టు భావజాలానికి నిదర్శనమన్నారు. దాడులకు పాల్పడినవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-10-20T19:44:14+05:30 IST