బోసిలో ఒకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-08-11T06:58:46+05:30 IST
బోసి గ్రామంలో షేక్ లతీఫ్ (26) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. పోలీ సులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. లతీఫ్ ఇటీవల నూత నంగా ఇళ్లు నిర్మించుకున్నాడు. ఆ ఇంటి నిర్మాణానికి రూ. 2 లక్షలు అ ప్పు కావడంతో ఎలా తీర్చాలోనని మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్ర మంలో గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకు న్నాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్పై తెలిపారు.
తానూర్, ఆగస్టు 10: బోసి గ్రామంలో షేక్ లతీఫ్ (26) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. పోలీ సులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. లతీఫ్ ఇటీవల నూత నంగా ఇళ్లు నిర్మించుకున్నాడు. ఆ ఇంటి నిర్మాణానికి రూ. 2 లక్షలు అ ప్పు కావడంతో ఎలా తీర్చాలోనని మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్ర మంలో గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకు న్నాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్పై తెలిపారు.