భీమవరంలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-11-10T02:42:20+05:30 IST
జిల్లాలో దారుణం జరిగింది. భీమవరంలోని ఇంట్లో ఉరి
పశ్చిమ గోదావరి: జిల్లాలో దారుణం జరిగింది. భీమవరంలోని ఇంట్లో ఉరి వేసుకొని తల్లికూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి రాదాకృష్ణకుమారి(75), కూతురు ఇందిరప్రియ(58)గా వారిని స్థానికులు గుర్తించారు. ఇందిరాప్రియ కుమారుడు వెంకట కార్తీక్ రెండురోజుల క్రితం విజయవాడ హోటల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.