తాడేపల్లిగూడెంలో విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2022-02-11T02:09:28+05:30 IST

పట్టణంలోని డీ.ఆర్.గోయంకా మహిళా కళాశాల వద్ద విద్యార్థులు

తాడేపల్లిగూడెంలో విద్యార్థుల ఆందోళన

తాడేపల్లిగూడెం: పట్టణంలోని డీ.ఆర్.గోయంకా మహిళా కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. తమ వద్ద నుంనచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఫీజు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతి ఇస్తామని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-11T02:09:28+05:30 IST