సింగరేణిలో సమ్మె సైరన్
ABN , First Publish Date - 2021-11-25T23:31:37+05:30 IST
సింగరేణిలో సమ్మె సైరన్ మోగనుంది. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బొగ్గు గనులను, బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకోవడంతో ప్రభుత్వ రంగంలోని బొగ్గు
హైదరాబాద్: సింగరేణిలో సమ్మె సైరన్ మోగనుంది. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బొగ్గు గనులను, బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేసేందుకు పూనుకోవడంతో ప్రభుత్వ రంగంలోని బొగ్గు పరిశ్రమలను కాపాడుకునేందుకు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కాలరీస్లో గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) సమ్మె నోటీసు ఇచ్చింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను ఆపాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు.