అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్
ABN , First Publish Date - 2021-04-10T05:56:24+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ జిల్లా కలెక్టర్ పేరుతో వాట్సాప్లలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని కలెక్టర్ సీ.నారాయణరెడ్డి శుక్ర వా
నిజామాబాద్ అర్బన్, ఏప్రిల్ 9: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ జిల్లా కలెక్టర్ పేరుతో వాట్సాప్లలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని కలెక్టర్ సీ.నారాయణరెడ్డి శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. తన వాయిస్తో సోషల్ మీడియాలో వస్తున్న ఆడియోక్లిప్ తనది కాదని, అసత్యపు మెసేజ్లు పంపిన వారి పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.